Our Beloved CM YSR Gif Images
చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఈ భారతదేశంలో ఎందరో మహానుభావులున్నారు.వారిలో ఆంధ్రప్రదేశ్ వారు కూడా వున్నారు.ఆ కోవకు చెందిన వారే. మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి ,జననేత,ప్రజాభాంధవుడు ఐనటువంటి యెడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి. ఆయన గురించి పూర్తిగా వివరించలేనేమౌ గానీ నా శాయశక్తులా కృషి చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్న మొదటి ప్రయత్నమే ఇది. ఆయన ఒక సామన్య కుటుంబం లోని శ్రీమతి జయమ్మ ,శ్రీ రాజారెడ్డి దంపతులకు ఒక వరంలా జన్మించిన వారసుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ [...]
ప్రియతమ ముఖ్యమంత్రి ,జననేత,ప్రజాభాంధవుడు ఐనటువంటి యెడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి. ఆయన గురించి పూర్తిగా వివరించలేనేమౌ గానీ నా శాయశక్తులా కృషి చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్న మొదటి ప్రయత్నమే ఇది. ఆయన ఒక సామన్య కుటుంబం లోని శ్రీమతి జయమ్మ ,శ్రీ రాజారెడ్డి దంపతులకు ఒక వరంలా జన్మించిన వారసుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు జమ్మలమడుగు లోని ప్రభుత్వాసుపత్రిలో జన్మించారు. అతను క్రమక్రమంగా ఎదుగుతూ వైద్య వృత్తిని అభ్యసించి, ఒక్క రూపాయి తీసుకొని తన వైద్య వృత్తిని కొనసాగించిన ఆరోగ్య ప్రదాత.
ఇప్పటి తెలుగుదేశం అధ్యక్షుడు ఐనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో కొద్ది రోజులు ఒకే యూనివర్శిటిలో చదువుకున్నారు.మన ప్రియతమ నాయకునికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వుండేవి. బహుశా ఆ లక్షణాలేనేమో మనకు యింతటి సంపూర్ణమైన పరిపాలనదక్షున్ని మనకు అందించింది. గతంలో వై.స్.ఆర్ ఎన్ .సి.సి. మొదలగు వాటికి నాయకత్వ బాధ్యతలు వహించారు.
ఆయన రాజీవ్ గాంధీతో కూడా తిరిగి రాజకీయాల్లో పని చేశారు. బహుశా వారి కుటుంబం ప్రజాసేవ కొరకే పుట్టిందేమో!! ఆయన తండ్రి రాజారెడ్డి , తల్లి జయమ్మ గారు ఇరువురు సర్పంచ్ పదవిని చేపట్టారు. ఇప్పటికి మరికొంత మంది కుటుంబ సభ్యులు రాజకీయల్లో కొనసాగుతూనే వున్నారు. రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజాసేవ చేయడం అంటే చాలా యిష్టం. ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి ఆరు సార్లు పోటీ చేసి పార్లమెంటుకు ఎంపిక ఆయ్యారు. అంతేకాకుండా సిఎల్పీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యనేతగా పనిచేశారు. పార్లమెంటులో ఎవరైనా కన్పిస్తే మొట్టమొదట చిరునవ్వుతో పలుకరిస్తారు.2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని , ఆ క్షణాన వారికి ఇచ్చిన హామీలను అన్నీ నేరవేర్చలేనప్పటికి దాదపు సఫలీకృతులయ్యారు. ఎండ ,వాన పట్టించుకొకుండా ప్రజల కష్టాలను తెలుసుకున్న మహనీయుడు అతను.
ఎన్నికలలో గెలిచిన తరువాత కిలో 2 రూ కే బియ్యం, అర్హూలందరికీ పించన్లు ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతో మంది ప్రాణాలను ,హృదయాలును కాపాడిన వ్యక్తి. ఇందిరక్రాంతి ద్వార ప్రతి ఒక్కరికి గృహ సముదాయాన్ని కల్పించారు. అంబులెన్స్ పథకము ద్వారా గ్రామీణప్రజలకు వైద్య సదుపాయాలను చాల దగ్గర చేశారు. కొన్ని సమావేశాల్లో అతను అంబులెన్స్ కూత వేసి వినిపించారు.స్వయంసహాయక బృందాలకు పావలా వడ్డీ రుణాలు ఇప్పించి మహిళలందరికి ఒక నవతరపు అన్నయ్యలా వెలిశాడు. విద్యార్థుల కోసం మన రాష్ట్రములో నూతన విద్యాలయాలను ప్రవేశపేట్టారు. విద్యార్థులకు ఉపకారవేతనాల రూపంలో వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపేట్టి ప్రజాభివృద్దికి నాంది పలికారు. ప్రజాసేవకు తన జీవితంలో చాలా భాగం అంకితం చేశారు
వరుసగా ఎన్నికలలో విజయము సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రజానీకము ముందు ప్రమాణస్వీకారం చేశారు. మరి ఇప్పుడు కూడ ప్రభుత్వం ప్రజల వెంట వుందంటూ మహిళలలో 60 సంవత్సరాలు దాటిన వారికి అభయహస్తం అనే పథకాన్ని ఆచరణలో పెట్టారు. స్వర్ణాంధ్రాప్రదేశ్ కావాలని తపన పడేవారు. ఆయనకు పచ్చని పంటలు అంటే చాలా యిష్టము . అందుకే రైతులకు కూడా సమానంగ అవకాశాలు కల్పించారు. బహుశా ఇలా మరో నేత వుండటం అనేది చాలా కష్టం. ఆకస్మాత్తుగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వెళ్ళి [రచ్చబండ కార్యక్రమం] తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. బహుశా ఆ పావురాలగుట్ట కూడా బాధపడి వుంటుందేమో ?. ఇంతటి మహానుభావుడు తన సమక్షంలో కానరాని లోకాలకి వెళ్ళిపోయాడాని ! ఎప్పుడూ పచ్చదనాన్ని కోరే అతను ,అతని పంచె చెట్లకు వేలాడుతుంటే చెట్లు కూడా వర్షం రూపంలో కన్నిరు కార్చాయి. ఆ నల్లటి మబ్బులకు కొంతైనా దయ వుందా అని ఎందరో బాధపడ్డారు. ఎప్పుడు వర్షాలు మా వెంట వున్నాయి అంటూ
చెప్పుకొచ్చే మహానేతని ఆ వర్షపు చుక్కే అతనిని కానరాని లోకాలకు తీసుకోని వెళ్ళాయి.
ఆయన చేతి గడియారం ముళ్ళపొదలకు తగులుకోని వేలాడుతుంటే అక్కడే వుండే పక్షులు తమ ప్రియతమ్ నాయకున్ని సమయం కాకసరికే తీసుకేళ్ళావా అంటు ఆర్తనాదాలు పెట్టాయి. తనకు నచ్చిన పచ్చని చెట్ల మధ్యనే తుదిశ్వాసను వదిలారు. రాష్ట్రములో బియ్యపు ధరలు ఆకాశన్నుంటుతుంటే “దొడ్డుబియ్యం “తినండి అంటూ ప్రజలకు చెబుతూ చివరికి వాఅరి ప్రయాణంలో కూడా వాటితో చేసిన అన్నం పొట్లం పెట్టుకోవడం అనేది ఒక గొప్ప వింత. దొడ్డుబియ్యము కూడా అతనితో పాటు వెళ్తున్నందుకు అవి మమ్మల్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళకుండానే మరణించావా అంటూ పక్కనే వుండి తమ గోడును వెల్లబోసుకున్నాయి.
ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం శ్రమించే ప్రజానాయకుడు శాశ్వతంగా దూరం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శోక సముద్రములో మునిగిపోయారు. పక్క రాష్ట్రాల ప్రజలు కూడ బాధపడ్డారు. జనహృదతుని మరణాన్ని తట్టుకోలేక ఆరు వందల మందికి పైగా వ్యక్తులు ప్రాణాలను వదిలారు. ఆ సమయాన ఏ మహిళ నోట చూసినా మన ప్రియతమ అన్నయ్య యికలేరా అని అందరి గుండెలు బాధించేలా రోదించారు. ఎంతో మంది మంత్రి చెల్లెమ్మలు తమ అన్నయ్యను కోల్పోయామాని బాధపడ్డారు. చంద్రబాబునాయుడు రాజశేఖరుని అభిమానాన్ని ప్రజలలో చూసి వారి పార్టీ వారికి నోరు మెదపవద్దని హెచ్చరించాడు. మరి కొన్ని వార్తాపత్రికలు ఆయన మరణించాడనే బాధతో మరణించినవారివి సహజ మరణాలు అని రాయడం వారి యొక్క బుద్ధిహీనతకు నిదర్శనం.మరికొందరు ఆయన మరణించి ప్రజానీకం బాధపడుతుంటే దానిని కూడ తప్పు పట్టిన మహానుబావులున్నారూ…………………………………………………………… జాగ్రత్త అటువంటివారితో భవిష్యత్తులో!
యావత్ దేశం నలుమూలలా సముద్రం అయ్యి పారేలా విలపించింది. ఇంకా చాల గొప్పవ్యక్తులను గురించి తెలుసుకుందాం. వారు ఏవరో కాదు ఆయన కల్పించినటు వంటి ఉపకారవేతనాలను పొందుతూ కూడా ఆయన మరణిస్తే మనం భాధపడడం , దేవుడిని ప్రార్థించడం ఎందుకన్న మహానుభావులున్నారు జాగ్రత్త. ఎక్కడైనా ఆలాంటి వారు కన్పిస్తే వారికి కావలసినవి ఇవ్వండి., మరవకండి.
ఆయన ఈ లోకంలో లేకపోవడం వలన రాష్ట్రాములో విపత్తులు సంభవిస్తూనే వున్నాయి. పరిపాలన అస్తవ్యస్థంగా మారింది. కొన్ని విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ తగ్గించడం వలన వాటి అధికారులు సంధిగ్దంలో పడ్డారు. ఆయన వెళ్తూ
వెళ్తూ తన కొడుకు జగన్ రూపంలో మరో ప్రజాసేవకుడిని ఈ లోకానికి అప్పగించి వెళ్ళాడు. ఇలాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని మళ్ళీ పొందడం అనేది చాలా కష్టం ,కష్టం,కష్టం,కష్టం,కష్టం,కష్టం,కష్టం.మనం చేయవలసిందల్లా ఆయన ఆశయాలను నేరవేర్చడానికి కృషి చేయడం తప్ప……………………..
జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా
రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!! రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!! రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!! రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!!
మీకు రుణపడియున్న విద్యార్థి
కె.అశోక్ రెడ్డి,
ఇంటర్ ద్వితీయ సంవత్సరం,
లంబాడా - 11,
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్,
ఎ.పి.ట్రిపులుఐటి.
నూజివీడు.
Y.S.RAJASEKHAR REDDY-A Man of AP
ప్రియతమ ముఖ్యమంత్రి ,జననేత,ప్రజాభాంధవుడు ఐనటువంటి యెడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి. ఆయన గురించి పూర్తిగా వివరించలేనేమౌ గానీ నా శాయశక్తులా కృషి చేసి చెప్పడానికి ప్రయత్నిస్తున్న మొదటి ప్రయత్నమే ఇది. ఆయన ఒక సామన్య కుటుంబం లోని శ్రీమతి జయమ్మ ,శ్రీ రాజారెడ్డి దంపతులకు ఒక వరంలా జన్మించిన వారసుడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు జమ్మలమడుగు లోని ప్రభుత్వాసుపత్రిలో జన్మించారు. అతను క్రమక్రమంగా ఎదుగుతూ వైద్య వృత్తిని అభ్యసించి, ఒక్క రూపాయి తీసుకొని తన వైద్య వృత్తిని కొనసాగించిన ఆరోగ్య ప్రదాత.
ఇప్పటి తెలుగుదేశం అధ్యక్షుడు ఐనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారితో కొద్ది రోజులు ఒకే యూనివర్శిటిలో చదువుకున్నారు.మన ప్రియతమ నాయకునికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా వుండేవి. బహుశా ఆ లక్షణాలేనేమో మనకు యింతటి సంపూర్ణమైన పరిపాలనదక్షున్ని మనకు అందించింది. గతంలో వై.స్.ఆర్ ఎన్ .సి.సి. మొదలగు వాటికి నాయకత్వ బాధ్యతలు వహించారు.
ఆయన రాజీవ్ గాంధీతో కూడా తిరిగి రాజకీయాల్లో పని చేశారు. బహుశా వారి కుటుంబం ప్రజాసేవ కొరకే పుట్టిందేమో!! ఆయన తండ్రి రాజారెడ్డి , తల్లి జయమ్మ గారు ఇరువురు సర్పంచ్ పదవిని చేపట్టారు. ఇప్పటికి మరికొంత మంది కుటుంబ సభ్యులు రాజకీయల్లో కొనసాగుతూనే వున్నారు. రాజశేఖర్ రెడ్డి గారికి ప్రజాసేవ చేయడం అంటే చాలా యిష్టం. ఆయన పులివెందుల నియోజకవర్గం నుంచి ఆరు సార్లు పోటీ చేసి పార్లమెంటుకు ఎంపిక ఆయ్యారు. అంతేకాకుండా సిఎల్పీ అధ్యక్షునిగా కూడా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యనేతగా పనిచేశారు. పార్లమెంటులో ఎవరైనా కన్పిస్తే మొట్టమొదట చిరునవ్వుతో పలుకరిస్తారు.2004 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని , ఆ క్షణాన వారికి ఇచ్చిన హామీలను అన్నీ నేరవేర్చలేనప్పటికి దాదపు సఫలీకృతులయ్యారు. ఎండ ,వాన పట్టించుకొకుండా ప్రజల కష్టాలను తెలుసుకున్న మహనీయుడు అతను.
ఎన్నికలలో గెలిచిన తరువాత కిలో 2 రూ కే బియ్యం, అర్హూలందరికీ పించన్లు ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఎంతో మంది ప్రాణాలను ,హృదయాలును కాపాడిన వ్యక్తి. ఇందిరక్రాంతి ద్వార ప్రతి ఒక్కరికి గృహ సముదాయాన్ని కల్పించారు. అంబులెన్స్ పథకము ద్వారా గ్రామీణప్రజలకు వైద్య సదుపాయాలను చాల దగ్గర చేశారు. కొన్ని సమావేశాల్లో అతను అంబులెన్స్ కూత వేసి వినిపించారు.స్వయంసహాయక బృందాలకు పావలా వడ్డీ రుణాలు ఇప్పించి మహిళలందరికి ఒక నవతరపు అన్నయ్యలా వెలిశాడు. విద్యార్థుల కోసం మన రాష్ట్రములో నూతన విద్యాలయాలను ప్రవేశపేట్టారు. విద్యార్థులకు ఉపకారవేతనాల రూపంలో వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపేట్టి ప్రజాభివృద్దికి నాంది పలికారు. ప్రజాసేవకు తన జీవితంలో చాలా భాగం అంకితం చేశారు
వరుసగా ఎన్నికలలో విజయము సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రజానీకము ముందు ప్రమాణస్వీకారం చేశారు. మరి ఇప్పుడు కూడ ప్రభుత్వం ప్రజల వెంట వుందంటూ మహిళలలో 60 సంవత్సరాలు దాటిన వారికి అభయహస్తం అనే పథకాన్ని ఆచరణలో పెట్టారు. స్వర్ణాంధ్రాప్రదేశ్ కావాలని తపన పడేవారు. ఆయనకు పచ్చని పంటలు అంటే చాలా యిష్టము . అందుకే రైతులకు కూడా సమానంగ అవకాశాలు కల్పించారు. బహుశా ఇలా మరో నేత వుండటం అనేది చాలా కష్టం. ఆకస్మాత్తుగా ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వెళ్ళి [రచ్చబండ కార్యక్రమం] తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. బహుశా ఆ పావురాలగుట్ట కూడా బాధపడి వుంటుందేమో ?. ఇంతటి మహానుభావుడు తన సమక్షంలో కానరాని లోకాలకి వెళ్ళిపోయాడాని ! ఎప్పుడూ పచ్చదనాన్ని కోరే అతను ,అతని పంచె చెట్లకు వేలాడుతుంటే చెట్లు కూడా వర్షం రూపంలో కన్నిరు కార్చాయి. ఆ నల్లటి మబ్బులకు కొంతైనా దయ వుందా అని ఎందరో బాధపడ్డారు. ఎప్పుడు వర్షాలు మా వెంట వున్నాయి అంటూ
చెప్పుకొచ్చే మహానేతని ఆ వర్షపు చుక్కే అతనిని కానరాని లోకాలకు తీసుకోని వెళ్ళాయి.
ఆయన చేతి గడియారం ముళ్ళపొదలకు తగులుకోని వేలాడుతుంటే అక్కడే వుండే పక్షులు తమ ప్రియతమ్ నాయకున్ని సమయం కాకసరికే తీసుకేళ్ళావా అంటు ఆర్తనాదాలు పెట్టాయి. తనకు నచ్చిన పచ్చని చెట్ల మధ్యనే తుదిశ్వాసను వదిలారు. రాష్ట్రములో బియ్యపు ధరలు ఆకాశన్నుంటుతుంటే “దొడ్డుబియ్యం “తినండి అంటూ ప్రజలకు చెబుతూ చివరికి వాఅరి ప్రయాణంలో కూడా వాటితో చేసిన అన్నం పొట్లం పెట్టుకోవడం అనేది ఒక గొప్ప వింత. దొడ్డుబియ్యము కూడా అతనితో పాటు వెళ్తున్నందుకు అవి మమ్మల్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళకుండానే మరణించావా అంటూ పక్కనే వుండి తమ గోడును వెల్లబోసుకున్నాయి.
ఎప్పుడూ ప్రజల సంక్షేమం కోసం శ్రమించే ప్రజానాయకుడు శాశ్వతంగా దూరం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శోక సముద్రములో మునిగిపోయారు. పక్క రాష్ట్రాల ప్రజలు కూడ బాధపడ్డారు. జనహృదతుని మరణాన్ని తట్టుకోలేక ఆరు వందల మందికి పైగా వ్యక్తులు ప్రాణాలను వదిలారు. ఆ సమయాన ఏ మహిళ నోట చూసినా మన ప్రియతమ అన్నయ్య యికలేరా అని అందరి గుండెలు బాధించేలా రోదించారు. ఎంతో మంది మంత్రి చెల్లెమ్మలు తమ అన్నయ్యను కోల్పోయామాని బాధపడ్డారు. చంద్రబాబునాయుడు రాజశేఖరుని అభిమానాన్ని ప్రజలలో చూసి వారి పార్టీ వారికి నోరు మెదపవద్దని హెచ్చరించాడు. మరి కొన్ని వార్తాపత్రికలు ఆయన మరణించాడనే బాధతో మరణించినవారివి సహజ మరణాలు అని రాయడం వారి యొక్క బుద్ధిహీనతకు నిదర్శనం.మరికొందరు ఆయన మరణించి ప్రజానీకం బాధపడుతుంటే దానిని కూడ తప్పు పట్టిన మహానుబావులున్నారూ…………………………………………………………… జాగ్రత్త అటువంటివారితో భవిష్యత్తులో!
యావత్ దేశం నలుమూలలా సముద్రం అయ్యి పారేలా విలపించింది. ఇంకా చాల గొప్పవ్యక్తులను గురించి తెలుసుకుందాం. వారు ఏవరో కాదు ఆయన కల్పించినటు వంటి ఉపకారవేతనాలను పొందుతూ కూడా ఆయన మరణిస్తే మనం భాధపడడం , దేవుడిని ప్రార్థించడం ఎందుకన్న మహానుభావులున్నారు జాగ్రత్త. ఎక్కడైనా ఆలాంటి వారు కన్పిస్తే వారికి కావలసినవి ఇవ్వండి., మరవకండి.
ఆయన ఈ లోకంలో లేకపోవడం వలన రాష్ట్రాములో విపత్తులు సంభవిస్తూనే వున్నాయి. పరిపాలన అస్తవ్యస్థంగా మారింది. కొన్ని విశ్వవిద్యాలయాలకు బడ్జెట్ తగ్గించడం వలన వాటి అధికారులు సంధిగ్దంలో పడ్డారు. ఆయన వెళ్తూ
వెళ్తూ తన కొడుకు జగన్ రూపంలో మరో ప్రజాసేవకుడిని ఈ లోకానికి అప్పగించి వెళ్ళాడు. ఇలాంటి ప్రజాదరణ కలిగిన వ్యక్తిని మళ్ళీ పొందడం అనేది చాలా కష్టం ,కష్టం,కష్టం,కష్టం,కష్టం,కష్టం,కష్టం.మనం చేయవలసిందల్లా ఆయన ఆశయాలను నేరవేర్చడానికి కృషి చేయడం తప్ప……………………..
జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా జయహో జననేతా
రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!! రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!! రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!! రాజన్నా నీకు ఈ లోకంలో ఎన్నడునూ తిరుగు లేదయ్యా!!!!!
మీకు రుణపడియున్న విద్యార్థి
కె.అశోక్ రెడ్డి,
ఇంటర్ ద్వితీయ సంవత్సరం,
లంబాడా - 11,
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్,
ఎ.పి.ట్రిపులుఐటి.
నూజివీడు.
Y.S.RAJASEKHAR REDDY-A Man of AP
Here You Can Find Animation Videos Our Beloved CM YSR
ysr-shivaji.flv | |
File Size: | 2262 kb |
File Type: | flv |
ysr-the_leader.flv | |
File Size: | 1815 kb |
File Type: | flv |
chandrababu_vennupotu.flv | |
File Size: | 3364 kb |
File Type: | flv |
okkadu_a_song.flv | |
File Size: | 2380 kb |
File Type: | flv |
ysr_akarsh_to_roja.flv | |
File Size: | 2984 kb |
File Type: | flv |
athade_oka_sainyam.flv | |
File Size: | 3785 kb |
File Type: | flv |
ysr_explaining_108_service.flv | |
File Size: | 4160 kb |
File Type: | flv |
okkadu_a_song.flv | |
File Size: | 2380 kb |
File Type: | flv |
ysr_victory_rally_usa.flv | |
File Size: | 902 kb |
File Type: | flv |
ysr_yuva_sena.flv | |
File Size: | 1574 kb |
File Type: | flv |